News

ప్రతి ఒక్కరికీ రూ.15 వేలు.. నారా లోకేశ్ అదిరే గుడ్ న్యూస్..
మనం తినే చాలా ఆహారాలకు తొక్కలు ఉంటాయి. మనం ఆ తొక్కలను తీసేసి తింటాము. కొన్ని ఆహారాలను తొక్కతో తినే వీలు ఉన్నా, అలా తినము. కానీ వాటిని తొక్కలతోనే తినమంటున్నారు డాక్టర్లు. ఎందుకో తెలుసుకుందాం.
మెట్రో రైలులో ప్రతి రోజూ ప్రయాణం చేసే వారికి ముఖ్యమైన అలర్ట్. ఏంటని అనుకుంటున్నారా.. అయితే వెంటనే ఈ విషయం తెలుసుకోండి.
ప్రతి ఒక్కరికీ రూ.15 వేలు.. నారా లోకేశ్ అదిరే గుడ్ న్యూస్..
DC vs GT: ఢిల్లీ క్యాపిటర్స్ vs గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో DC 203 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ ...
జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని పలుచోట్ల ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న "విశ్వంభర" సినిమా ఫాంటసీ డ్రామా కాన్సెప్ట్‌తో 200 కోట్ల బడ్జెట్‌లో రూపొందుతోంది.
పెళ్ళికొడుకుని పెళ్లి జరిపించే అర్చకుడిని సైతం అన్నవరం పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం అన్నవరంలో ఈ వివాహం ఆగినప్పటికీ గుటుచప్పుడు కాకుండా రాష్ట్రంలో ఇలాంటి వివాహాలు అనేక ...
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని శుభం చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపీ విరామ సమయంలో చిత్ర నిర్మాతగా మారిన సమంత, కథా నాయకులు చరణ్, ప్రదీప్, హర్షిత్ రెడ్డి, శ్రీనివాస్ గవ ...
మండే ఎండల్లో చల్లదనాన్ని ఇచ్చే తాటి ముంజలు. ఎలాంటి కెమికల్స్ లేకుండా సహజంగా సీజనల్ గా వచ్చే తాటి ముంజలు. తాటి ముంజలను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. మండే వేసవిలో చల్లదనంతో పాటు సంపూర్ణారోగ్యాన్ని ...
భవిష్యత్ లో ఘాట్ లో వ్యర్థాలు వేయకుండా డస్ట్ బిన్ ఏర్పాటు చేసి…. ఘాట్ రోడ్డులో వ్యర్థాలు డంప్ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గవర్నమెంట్ స్కూళ్లలో చదివే ఎస్సీ, ఎస్టీ, ఇబీసీ,  డిజిబిలిటీ, మైనారిటీ విద్యార్థిని విద్యార్థులను రెప్యూటెడ్ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు కల్పించుటకు నోటిఫికేషన్ జారీ అయ్యింది.