News

RCB vs PBKS: ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య పోరు. పంజాబ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వర్షం ...
స్కూల్ లవ్ స్టోరీలకు ఎప్పటికీ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అవి మన హృదయాల్లో మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేస్తాయి. గోదావరి ...
తెలంగాణలో ఎండలు తీవ్రంగా ఉండటంతో కరీంనగర్‌లోని ఓ పెట్రోల్ బంక్ యజమాని వాహనదారులకు ఉపశమనం కల్పించేందుకు స్పింక్లర్లు ఏర్పాటు ...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు విశాఖలో ఏప్రిల్ 24న మెగా జాబ్ మేళా నిర్వహిస్తుంది. 50కి ...
సింహాద్రినాధుడి చందనోత్సవం ఈనెల 30న అంగరంగ వైభవంగా జరగనుంది. తొలివిడత చందనం అరగదీత కార్యక్రమం ఈనెల 24న ప్రారంభమవుతుంది.
Beauty: తాజాగా తన హాట్ అండ్ క్యూట్ స్టిల్స్ వదిలి కాకరేపింది దివి. బ్లాక్ శారీలో ఖతర్నాక్ అనిపించేలా ఉన్న ఈ ఫొటోస్ ప్రస్తుతం ...
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కరీంనగర్ జిల్లాలో 418 చదరపు అడుగుల్లో ఐదు లక్షల వ్యయంతో సింగిల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించారు. 15 మండలాల్లో 2027 ఇల్లు మంజూరు చేశారు. త్వరలో ప్రారంభోత్సవం.
లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్ లో ధోని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన్న ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, 3 గంటల సమయం పడుతుంది. భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
Infosys Layoffs: ఇన్ఫోసిస్ 240 మంది శిక్షణార్థులను అర్హత ప్రమాణాలు చేరుకోలేకపోవడంతో తొలగించింది. కంపెనీ వారికి మద్దతు కార్యక్రమాలు, ఉచిత అప్‌స్కిల్లింగ్, ప్రొఫెషనల్ అవుట్‌ప్లేస్‌మెంట్ సేవలు అందిస్తోంద ...
ఇంజన్ కార్బన్ క్లీనింగ్ వాహనాల పెర్ఫార్మెన్స్ మెరుగుపడుతుందని కర్నూలు ఆటో జోన్ నిర్వాహకుడు అబ్దుల్ రెహమాన్ అన్నారు. హైడ్రోటెక్ టెక్నాలజీతో మైలేజీ పెరుగుతుందని చెప్పారు.
నిజామాబాద్ జిల్లా కలిగోట్ గ్రామంలోని శివాలయం చరిత్రాత్మక ప్రాధాన్యత కలిగి ఉంది. ప్రతి సోమవారం భక్తులు పెద్ద ఎత్తున వచ్చి పూజలు చేస్తారు. 1985లో ముస్లిం అమ్మాయి దర్శనంతో ఆలయం ప్రసిద్ధి చెందింది.